మధ్యలో ముగించిన బడ్జెట్‌ ప్రసంగం

మధ్యలో ముగించిన బడ్జెట్‌ ప్రసంగం

న్యూఢిల్లీ : దేహంలో చక్కెర స్థాయి పడి పోవటంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్సభలో రెండు పుటల బడ్జెట్ ప్రసంగాన్ని చదవకుండా ముగించారు. 160 నిమిషాలకుపైగా ప్రసంగం సాగింది. 2017-18 తొలి బడ్జెట్ ప్రసంగం 2 గంటల 17 నిమిషాలు.బడ్జెట్ ప్రసం గం ముగిసిన తర్వాత లోక్సభ సోమవారానికి వాయిదా పడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos