నికిత జాకోబ్‌కు బెయిలు

నికిత జాకోబ్‌కు బెయిలు

ముంబై : టూల్కిట్ కేసులో నికిత జాకోబ్కు బోంబే హైకోర్టు న్యాయమూర్తి పీడీ నాయక్ బుధవారం ముందస్తు ట్రాన్సిట్ బెయిలును మంజూరు చేసారు. మూడు వారాల్లోగా ఢిల్లీ కోర్టును ఆశ్రయించాలని సూచించారు. గ్రెటా థన్బర్గ్ షేర్ చేసిన టూల్కిట్ రూపకర్తలు దిశ రవి, నికిత జాకోబ్, శాంతను ములుకు అని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసారు. దిశ రవి ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. శాంతనుకు హై కోర్టు మంగళవారం ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిలు మంజూరు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos