మరాఠా ఎన్నికల పొత్తు

మరాఠా ఎన్నికల పొత్తు

ముంబై : మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ముంబై ప్రాంతంలో పొత్తుకు కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఈ ప్రాంతంలోని 36 స్ధానాల్లో కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఏడు స్ధానాల్లో ఎన్సీపి అభ్యర్ధులు బరిలోకి దిగుతారు. కూటమిలోని మరో పార్టీ ఎస్పీ ఒక స్ధానంలో పోటీకి దిగనుంది. మరో మూడు స్ధానాలను కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయిం చాలని ప్రాధమికంగా నిర్ధారించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరి శీలనా సమితి దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos