నన్నయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పరీక్షలు

నన్నయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ  పరీక్షలు

న్యూ ఢిల్లీ : కరోనా తీవ్రంగా ఉన్నా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్సూచన ప్రకారం దేశంలోని 755 విశ్వ విద్యాలయాల్లో పరీక్షలు నిర్వహించని 366 విశ్వ విద్యాలయాలు త్వరలో పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 194 యూనివర్సిటీలు ఆన్లైన్, ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించాయి.యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల్లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీల్లో డిగ్రీ చివరి ఏడాది విద్యార్థులకు ఆగస్టులో పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రకటించింది. పరీక్ష ఫలితాలు సెప్టెంబరులో విడుదల చేయనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos