న్యూ ఢిల్లీ: చత్తీస్ఘడ్ బీజాపుర్ జిల్లాలో మూడ్రోజుల కిందట అపహరించిన సబ్ ఇన్స్పపక్టర్ మురళిని హతం చేసారు. మృతుడు గంగలూర్ లో విధులు నిర్వహించేవారు.ఐ మృతదేహాన్ని పుల్సుమ్పారా వద్ద పడేసి బస్తర్ డివిజన్ సమితి పేరిట లేఖ వదిలి వెళ్లారు.