పరిటాల హత్యకు జేసీ కుట్ర

పరిటాల హత్యకు జేసీ కుట్ర

అనంతపురం: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్యలో తెదేపా నేత జే.సీ దివాకర్ రెడ్డి పాత్ర ఉందని ఆయన మాజీ సహాయకుడు కంది గోపుల మురళి శనివారం ఇక్కడ ఆరోపించారు. ‘హత్యకు ఉపయోగించిన తుపాకులు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సరఫరా చేసారు. హ త్య జరిగిన స్థలంలో లభ్యమైన రివాల్వర్ కూడా జేసీ ఇచ్చిందే. నేను జేసీ వద్ద చాలాకాలం పనిచేసా. రవి హత్యలో జేసీ పాత్ర గురించి వి చా రిం చాలని గతంలో మాజీ మంత్రి పరిటాల సునీత తండ్రి కొండన్న పోలీసులకు ఫిర్యాదు చేసారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ను విమ ర్శించే నైతిక హక్కు జేసీకి లేదు. జిల్లాలో ఆయన చేస్తున్న క్రిమినల్ రాజకీయాలపై బహిరంగ చర్చకు రావాల’ని సవాల్ విసిరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos