సైకిల్‌పై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే

సైకిల్‌పై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే

పాట్నా: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయినందుకు నిరసనగా ఆర్జేడీ మహువా ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ శుక్రవారం శాసనసభకు సైకిల్ పై వచ్చారు. ‘హజీపూర్ నుంచి సైకిల్ తొక్కుతూ వస్తున్నాను. ఉదయం 7 గంటలకు సైకిల్పై బయలుదేరాను. రాష్ట్రంలో నేరాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏదీ కొనేలా లేదు. ధరలు చుక్కులనంటుతున్నాయి. ఈ విషయంలో మేము ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం’ అని విలేఖరులకు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos