ముఖేష్ సింగ్ కు క్షమాభిక్ష తిరస్కరణ

ముఖేష్ సింగ్ కు క్షమాభిక్ష తిరస్కరణ

న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారుల్లో ఒకరైన ముఖేష్ సింగ్కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ క్షమాభిక్షను తిరస్కరించారు. ఆ వినతిని తిరిగి దాన్ని కేంద్ర హోమ్ శాఖకు పంపారు. పాటియాలా హౌస్ కోర్టు దోషులకు మరణ శిక్ష అమలు ఉత్తర్వుల్ని జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్రపతి క్షమాభిక్షకు నిరాకరించారు. దోషులకు 22న ఉరి తీయనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos