న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారుల్లో ఒకరైన ముఖేష్ సింగ్కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ క్షమాభిక్షను తిరస్కరించారు. ఆ వినతిని తిరిగి దాన్ని కేంద్ర హోమ్ శాఖకు పంపారు. పాటియాలా హౌస్ కోర్టు దోషులకు మరణ శిక్ష అమలు ఉత్తర్వుల్ని జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్రపతి క్షమాభిక్షకు నిరాకరించారు. దోషులకు 22న ఉరి తీయనున్నారు.