రూ.17,150 కోట్లు నష్టపోయిన ముకేశ్‌

రూ.17,150 కోట్లు నష్టపోయిన ముకేశ్‌

ముంబై: ప్రముఖ వ్యాపారి ముకేశ్ అంబానీ సోమవారం ఒక్క రోజులోనే ఏకంగా 17,150 కోట్ల రూపాయలు (2.45 బిలియన్ డాలర్లు) నష్టపోయారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3.5 శాతం నష్టపోయి రూ. 1,143 స్థాయికి క్షీణించాయి. ఫలితంగా ఆయన సంపద 44.8 బిలియన్ డాలర్లకు తగ్గింది. పల్లోంజీ మిస్త్రీ సంపద 281 మిలియన్ డాలర్లు తగ్గగా, అజీమ్ ప్రేమ్ జీ 428 మిలియన్ డాలర్లు , హెచ్సీఎల్ చైర్మన్ శివ్ నాడార్ 265 మిలియన్ డాలర్లు, కోటక్ మహింద్రా బ్యాంకు చైర్మన్ ఉదయ్ కోటక్ 662 మిలియన్ డాలర్లు వంతున నష్ట పోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos