మహిళల భద్రతకు మొహల్లా మార్షల్స్

మహిళల భద్రతకు  మొహల్లా మార్షల్స్

న్యూ ఢిల్లీ:ఢిల్లీలో మహిళల భద్రతకు మొహల్లా మార్షల్స్ను నియమించాలని నిర్ణయించినట్లు మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ శనివారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు.అంతకు ముందు ఆయన ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ తో మహిళల భద్రత కోసం తీసు కోవా ల్సిన చర్యల గురించి చర్చించారు. ‘స్పాల మాటున సాగుతున్న వ్యభిచార దందాల గుట్టును రట్టు చేసిన మహిళా కమిషన్ బాధిత బాలి కలను రక్షించింది.నగరంలో మహిళల భద్రత కోసం మొహల్లా మార్షల్స్ను నియమించాలని నిర్ణయించాం. ఎక్కువ అఘాయిత్యాలు సాగు తున్న బురారీ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొహల్లా మార్షల్స్ లా నియమించి పరిశీలిస్తాం. అనంతరం ఢిల్లీ అంతటా విస్తరిస్తామ’ని స్వాతి మలివాల్ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos