మోదీకి జిన్‌ పింగ్‌ సానుభూతి సందేశం

మోదీకి జిన్‌ పింగ్‌ సానుభూతి సందేశం

బీజింగ్ : కరోనాతో భారత్ కొట్టుమిట్టాడుతున్నందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత ప్రధాని మోదీకి సానుభూతి సందేశాన్ని పంపించారు. భారత్లోని కోవిడ్ పరిస్థితులు తనను ఎంతగానో బాధకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. భారత్కు అన్ని విధాలా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు రాపిన లేఖలో తున్న భారత్కు ఏప్రిల్లో ఇప్పటికే 26 వేల వెంటిలేటర్లు, ఆక్సిజన్ జనరేటర్లను పంపినట్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos