కశ్మీర్‌లో చరవాణి సేవలు ఆరంభం

కశ్మీర్‌లో చరవాణి సేవలు ఆరంభం

శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్లో సోమవారం నుంచి పోస్ట్ పేయిడ్ మొబైల్ సేవలు తిరిగి ఆరంభం కానున్నాయని అధికార్లు శనివారం ఇక్కడ ప్రకటించారు. దీంతో 99 శాతం ఆంక్షల్ని ఎత్తివేసినట్లవుతుందని రాష్ట్ర ప్రణాళిక కమిషన్ ప్రధాన సెక్రటరీ రోహిత్ కన్సాల్ తెలిపారు. శనివారం ఆరంభం కావాల్సిన పోస్ట్ పేయిడ్ మొబైల్ సేవల్ని సాంకేతిక సమస్యల వల్ల సోమవారానికి వాయిదా వేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos