పండ్లు పంపిణీ చేసిన మధుసూదన్ రెడ్డి

పండ్లు పంపిణీ చేసిన మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి : బండారుపల్లి. శ్రీకాళహస్తి పంచాయతీ లలోని దాదాపు 850 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఒక పుచ్చకాయ, కేజీ ద్రాక్ష ,కేజీ టమాటా , ఒకటిన్నర డజను అరటి పండ్లు, 2 కేజీలు దోసకాయ లు, కిరిణి పండ్లను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos