నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్రారంభమైన కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. పది గంటల ప్రాంతంలో సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు కోల్పోయి 52,181 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లకుపైగా తగ్గి 15,695 వద్ద ఉన్నాయి. అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా భావిస్తున్నారు. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్టెక్, టీసీఎస్ లాభాల్లో, ఎన్జీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, సన్ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో వున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos