పతనమైన విపణులు

ముంబై: కరోనా వైరస్ స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. సెన్సెక్స్ 3,935 పాయింట్లు పతనమై 25,981కి, నిఫ్టీ 1,135 పాయింట్లు కోల్పోయి 7,610కి దిగ జారాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు తీవ్రంగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో యాక్సిస్ బ్యాంక్ (-27.63%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-23.67%), బజాజ్ ఫైనాన్స్ (-27.39%), ఐసీఐసీఐ బ్యాంక్ (-18.15%), మారుతి సుజుకి (-17.28%). నష్ట పోయాయి. ఒక సంస్థకూ లాభం చేకూరలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos