అత్తెసరు లాభాలు

అత్తెసరు లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం ఎట్టకేలకు లాభాల్ని గడించాయి. ఆరంభం నుంచి నష్టాలతో రోజంతా ఊగిసలాడి చివరకు స్వల్ప లాభాలతో సంతృప్తి చెందాయి. ముఖ్యంగా చివరి అర్థగంటలో కొనుగోళ్లు పుంజు కోవడంతో సెన్సెక్స్ 21 పాయింట్లుఎగిసి 40345 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 11913 వద్ద ఆగాయి. బ్యాంకింగ్ షేర్ల లాభాలు మార్కెట్లను నిలబెట్టాయి. ఐటీ, ఆటో నష్టపోయాయి. జీ, యస్ బ్యాంకు, బీపీసీఎల్, గెయిల్,టాటా మోటార్స్, ఐవోసీ, యాక్సిస్, కోటక్ మహీంద్ర, భారతి ఇన్ఫ్రాటెల్ టాప్ గెయినర్స్. నెస్లే, హీరో మోటో, హిందాల్కో, వేదాంతా, సిప్లా, ఐషర్ మెటార్స్, టీసీఎస్, యూపిఎల్, బ్రిటానియా, రిలయ న్స్ టాప్ లూజర్స్.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos