మునిగిన మార్కెట్లు

మునిగిన మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో మునిగాయి. మదుపర్లు అయిన కాటికి లాభాల వసూలు చేసుకోవటంతో సూచీలు భారీగా నష్ట పోయాయి. బ్యాంకింగ్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి.  సెన్సెక్స్ 503 పాయింట్లు కోల్పోయి 38,593కి కూలింది. నిఫ్టీ 148 పాయింట్లు పతనమై 11, 440కు దిగజారింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (4.39%), టీసీఎస్ (2.13%), ఎన్టీపీసీ (1.74%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.73%), టెక్ మహీంద్రా (0.23%).లబ్ధి పొందాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-7.37%), టాటా మోటార్స్ (-6.00%), మారుతి సుజుకి (-5.25%), యస్ బ్యాంక్ (-4.19%), మహీంద్రా అండ్ మహీంద్రా (-4.18%) భారీగా నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos