మావోయిస్టుల దుశ్చర్య.. వాహనాలకు నిప్పు

మావోయిస్టుల దుశ్చర్య.. వాహనాలకు నిప్పు

రాయ్ పూర్ : సుక్మా జిల్లాలోని కుకనార్లో ఓ రోడ్డు నిర్మాణ సంస్థకు చెందిన వాహనాలను మావోయిస్టులు బుధవారం అర్ధరాత్రి తగలబెట్టారు. రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న రెండు ప్రొక్లెయినర్లతో సహా మొత్తం ఆరు వాహనాలను దగ్ధం చేశారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు స్థానిక పోలీసు అధికారులు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos