ముంబై: మహారాష్ట్ర, సతారా జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూమి కంపించింది. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు.అయితే ఏ విధమైన ఆవాంఛనీయాలు సంభవించ లేదు. భూకంపం తీవ్రత మాపనంపై 4.8, 3.0 గా నమోదైందని అధికారులు తెలిపారు. పది కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని వివరించారు.