న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా పడినందుకు మాజీ క్రికెటర్, భాజపా లోక్సభ షభ్యుడు గౌతం గంభీర్ అసహనాన్నివ్యక్తం చేశారు. ‘ఈ క్రూర మృగాలు ఒక్క రోజు కూడా అదనంగా జీవించడానికి వీల్లేదు. వారు జీవించే ప్రతి రోజు… న్యాయ వ్యవస్థకు మచ్చ వంటిద’ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.