నష్టాల్లో మార్కెట్లు

నష్టాల్లో మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ఆరంభ మ య్యాయి. ఉదయం 9.42 వేళకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 236 పాయింట్లు దిగ జారి 38,586 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయి 11,440 వద్ద ట్రేడ్ అయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 70.46 వద్ద దాఖలైంది. హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, యూపీఎల్, టెక్ మహీంద్రా లాభాల్ని గడించాయి. యస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ, ఇండస్ఇండ్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్, టాటా స్టీల్, సిప్లా షేర్లు నష్ట పోయాయి.

తాజా సమాచారం