విపక్షాల నిరసన- ఉభయ సభలు వాయిదా

విపక్షాల నిరసన- ఉభయ సభలు వాయిదా

న్యూ ఢిల్లీ: విపక్షాల నిరసనలతో లోక్సభ, రాజ్యసభ సమావేశాలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.సభా కార్యకలాపాల సలహా సమితి సమావేశాల గైర్హాజరు అంశాన్ని ప్రస్తావించి విపక్షాలు నినాదాలు చేశాయి. సోమవారం జరిగిన ఈ భేటీకి విపక్షాలు గైర్హాజరయ్యాయి. తమకు సరైన సమయంలో సమాచారం అందించలేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. తాము లేకుండానే సమావేశాలు నిర్వహించడాన్ని వ్యతిరేకించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos