అమరావతి: గత ప్రభుత్వం జారీ చేసిన రుణ మాఫీ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రద్దు చేసింది. దీని ప్రకారం 4,5 విడ తల రుణ మాఫీ నిధులు రూ.7,959.12 కోట్లు విడుదల ఆగి పో యిం ది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నందున ఈ చర్యను తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికార్లు తెలిపారు.