మద్యం వల్ల హింసాత్మక చర్యలు

మద్యం వల్ల హింసాత్మక చర్యలు

హైదరాబాదు: ఆంధ్ర ప్రదేశ్లో సోమవారం ఆరంభమైన మద్యం విక్రయాల వల్ల ఆరుగురు మృతి చెందారాని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఇక్కడ ఆరోపించారు.‘ మద్యం దుకాణాలు తెరవద్దని నిన్న కొన్ని చోట్ల మహిళలు ఆందోళన చేసారు. మద్యం వల్ల హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి. మద్యం దుకాణాలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఆరుగురు చనిపోయారు. కరోనా వైరస్ ను ఎలా కట్టడి చేస్తారో చెప్పాల’ని డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos