అలీఘడ్: ఉత్తరప్రదేశ్, ధానిపూర్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ఏవీవీ శిక్షణ విమానం నేల వాలుతుండగా చక్రాలకు తీగలు చుట్టుకోవడంతో కుప్ప కూలింది. శిక్షణ పొందుతున్న పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.