కుండ్లీ ఎక్స్​ప్రెస్​వే’ను దిగ్బంధించిన రైతులు

కుండ్లీ ఎక్స్​ప్రెస్​వే’ను దిగ్బంధించిన రైతులు

సోనిపట్:ఇక్కడి కుండ్లీ పశ్చిమ ఫెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వేను రైతులు శరివారం దిగ్బంధించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆందోళన కొనసాగనుంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం 100 రోజులకు చేరిన సందర్భంగా తమ పోరును విస్తృతం చేయడంలో భాగంగా రహదారులను దిగ్బంధిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos