భారత్కు అప్పగించ వద్దు

భారత్కు అప్పగించ వద్దు

లండన్ : తనను భారత్కు అప్పగించకుండా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ ఆర్థిక నేరగాడు విజరుమాల్య బ్రిటన్ అత్యుత్తమ న్యాయస్థానంలో మంగ ళవారం వ్యాజ్యాన్నిదాఖలు చేసారు. అక్రమ నగదు బదిలీ కేసులో ఆయన్నుభారత్కు అప్పగించాలని 28న న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్ని రద్దు చేయాలని దాఖలైన వ్యాజ్యాన్ని లండన్ ఉన్నత న్యాయస్థానం హౌకోర్టు కొట్టి వేసింది. తాజా వ్యాజ్యంపై స్పందించేందుకు ఈ నెల 14 వరకు సమయం ఉందని భారత్ తరపున న్యాయవాద సంస్థ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ప్రతినిధి తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos