పాక్ కాల్పులు..భారత జవాన్ మృతి

పాక్ కాల్పులు..భారత జవాన్ మృతి

శ్రీనగర్ : రాజౌరీ జిల్లా సుందర్ బనీ సెక్టారు సరిహద్దుల్లో గురువారం రాత్రి పాకిస్థాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో భారత జవాన్ ఒకరు అమరుడయ్యారు. భారత సైనికుల ఎదురుకాల్పులు జరపడంతో పాక్ సైనికులు వెనుదిరిగారు. సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos