ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీ నగర్: పుల్వామా జిల్లా అవంతిపోరా థ్రాల్ ప్రాంతంలో మంగళవారం సంభవించిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులిద్దరూ కశ్మీర్ యువకులు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు సోమవారం రాత్రి నుంచి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అప్పుడు ఉగ్రవాదులు కాల్పులకు దిగటంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos