కేరళ నీటితో తీరనున్న చెన్నై దాహం

కేరళ నీటితో తీరనున్న చెన్నై దాహం

చెన్నై: చెన్నై దాహాన్ని తీర్చందుకు 20 లక్షల లీటర్ల తాగు నీరు సరఫరాకు కేరళ ముందుకు వచ్చింది. చెన్నైలోని నాలుగు జలాశయాల్లో నీటి నిల్వ తగ్గి పోవటంతో కరవు ఏర్పడింది.చెన్నైకు రోజుకు 522 మిలియను లీటర్ల నీరు అవసరం. నీటిని ఒక్కసారే కాకుండా ప్రతి రోజూ రెండు మిలియన్‌ లీటర్లు అందిస్తే మరింత తోడ్పాటుగా ఉంటుందని తమిళనాడు భావిస్తోంది. కష్టకాలంలో ఉన్న చెన్నైకి నీటి సాయం చేసేందుకు ముందుకు వచ్చిన పినరయి విజయన్‌కు తమిళనాడు విపక్ష నేత ఎం.కే. స్టాలిన్ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos