కనిమొళి దెబ్బ

కనిమొళి దెబ్బ

చెన్నై: లోక్సభ సభ్యురాలు కనిమొళికి ఇక్కడి విమానాశ్రయంలో ఎదురైన చేదు అనుభవం ఇతరులకూ పునరావృతం కారాదని సిఎస్ఎఫ్ ఆంగ్లంతో పాటు స్థానిక భాష తెలిసిన సిబ్బందిని నియమించనుంది. ఇక్కడి విమానాశ్రయంలో తమిళం తెలిసిన 25 మందిని నియమించారు. గతంలో తనకూ ఇదే తరహా అనుభవం ఎదురైందంటూ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సైతం వ్యాఖ్యానించారు. ఈ వివాదాన్ని ముంగిచే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos