ఇది ప్రజా విజయం

ఇది ప్రజా విజయం

న్యూ ఢిల్లీ :మధ్య ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ‘‘రాష్ట్ర ప్రజల’’ విజయమని కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత జ్యోతిరాదిత్య సిందియా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కమల్ నాథ్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన తర్వాత ట్విటర్ లో ఈ మేరకు ప్రతి స్పందిం చారు.‘రాజకీయాలు అనేవి ప్రజా సేవకు మధ్యమంగా ఉండాలని నేను ఎల్లప్పుడూ విశ్వసిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గం నుంచి తొలగిపోయింది. మరోసారి సత్యమే గెలిచింద’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos