వైద్యులపై దాడి సరి కాదు

వైద్యులపై దాడి సరి కాదు

విశాఖ పట్టణం: జూనియర్ డాక్టర్లపై పోలీసుల దాడి సరికాదని హోంమంత్రి సుచరిత ఖండించారు. దీనిపై శాఖాపరమైన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జూడాలు తమ హక్కుల కోసం ధర్నాలు చేసుకోవచ్చన్నారు. అయితే దీని గురించి ముందుగా పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ ఠాణాల్నీ మహిళలకు అనుకూలమైనవిగా మారుస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos