జగన్‌కు జయసుధ ఆహ్వాన పత్రిక

జగన్‌కు జయసుధ ఆహ్వాన పత్రిక

తాడేపల్లి : వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, సినీ నటి జయసుధ ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుని వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరారు. వివాహ ఆహ్వాన పత్రికను సీఎం  జగన్‌కు అందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. ​ రాజశేఖరరెడ్డి హయాంలో జయసుధ సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos