హతులు జైషే ముహ్మద్ ఉగ్రవాదులు

హతులు జైషే ముహ్మద్ ఉగ్రవాదులు

జమ్మూ: జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల్లో కౌంటర్లో మరణించిన ముగ్గురూ పాకిస్థాన్కు చెందిన జైషే ము హ్మద్ ఉగ్రవాదులని పోలీసులు శనివారం ఇక్కడ వెల్లడించారు. వారు సరిహద్దులు దాటి చొరబడ్డారని చెప్పారు. జమ్మూ రహదారిపై నగరోతా వద్ద పాక్ ఉగ్రవాదుల నుంచి పెద్దఎత్తున మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, తూటాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకు న్నామనీ తెలి పారు. పాక్ ఉగ్రవాదులు ప్రయాణించిన లారీ ట్రక్ డ్రైవరు, క్లీనరును అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos