ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్

ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్

హైదరాబాద: త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న చిత్రంలో కథానాయికగా జాన్వీ కపూర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయని సినీ వర్గాల కథనం. జాన్వీ కపూర్ కూడా తెలుగు సినిమా చేయడానికి ఆసక్తి చూపినందున ఆమెను తెలుగు వారికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ దిగా భావిస్తున్నారు. జాన్వీ కపూర్ తేదీలు కుదరక పోతే పూజ హెగ్డేను తీసుకోనున్నారు. వీరి కాంబినేషన్లో గతంలో అరవింద సమేత .. వచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos