జామియా దాడిపై న్యాయస్థానం కన్నెర్ర్ర

జామియా దాడిపై  న్యాయస్థానం కన్నెర్ర్ర

న్యూఢిల్లీ: జామియా విశ్వ విద్యాలయం ఘర్షణ పై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం సోమవారం కేంద్రం, ఢిల్లీ పోలీసులకు తాఖీదుల్ని జారి చేసిం ది. గ్రంథాలయంలో చదువుకుంటున్న తనపై పోలీసులు దాడి చేసారని విద్యార్థి ఒకరు దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిపిం ది. పోలీసుల దాడిలో తన రెండు కాళ్లు విరిగాయని వ్యాజ్యంలో పేర్కొన్నాడు. తనకు వైద్య ఖర్చుల కింద రూ. రెండు కోట్లు ఇప్పించాలని కోరాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos