ఐపిఎల్ ఇండియాలోనే జరపాలి

ఐపిఎల్ ఇండియాలోనే జరపాలి

ముంబై : వచ్చే నెల 19 నుంచి యుఎఇ లో జరగనున్న ఐపిఎల్ 2020 లీగ్ను నిలిపివేయాలని కోరుతూ బాంబే ఉన్నత న్యాయ స్థానంలో మంగళవారం న్యాయవాది అభిషేక్ లాగో వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. ఇది బుధవారం విచారణకు రానుంది. కరోనా కారణంగా ఐపిఎల్ 2020 ను యుఎఇ లో సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. ప్రాథమిక కార్యక్రమాల్ని కూడా రూపొందించింది. ‘నేను ఒక పెద్ద క్రికెట్ అభిమాని. కరోనా వల్ల ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఐపిఎల్-13 సీజన్ని యుఎఇలో నిర్వహిస్తే దేశం ఇంకా నష్ట పోతుంది. పోటీనికి టోర్నీని భారత్లోనే నిర్వహించేలా బిసిసిఐకి ఆదేశాలు జారీ చేయాల’ని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos