ఇండియానే దిక్కు..

ఇండియానే దిక్కు..

ప్రపంచదేశాలకు కరోనా శాపంలా మారిందిఅనేక దేశాల్లో నం వైరస్తో ణికిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మూడున్న క్ష మందికి వ్యాధి సోకిందికోవిడ్‌19తో సుమారు 14 వేల మంది ణించారు. దేశం కూడా మ్మారిని నియంత్రించేందుకు అన్ని ర్యలు తీసుకున్నదిదాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ ప్రటించాయిరోనాపై మీడియా మావేశం నిర్వహించిన బ్ల్యూహెచ్వో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మైఖేల్ ర్యాన్ కొన్ని ఆసక్తికమైన వ్యాఖ్యలు చేశారుక‌రోనా వైర‌స్ లాంటి మ‌హ‌మ్మారిని ఎదుర్కొనే సామ‌ర్థ్యం భార‌త్‌కు ఉంద‌ని ఆయ‌అన్నారు. గ‌తంలో రెండు సార్లు ఇలాంటి మ‌హా విప‌త్క‌ప‌రిస్థితుల నుంచి భారత్‌ విజయవంతంగా బయటపడిన వైనాన్ని గుర్తు చేశారు. మ‌శూచీ లేదా అమ్మ‌వారు, పోలియో సోకిన స‌మ‌యంలో భార‌త్ చూపించిన తెగువ‌ను  మెచ్చుకున్నారు.వైర‌స్ గురించి ప‌రీక్షించేందుకు చాలా వ‌ర‌కు ప‌రిశోధ‌న‌శాల‌లు అవ‌స‌ర‌మ‌ని అన్నారు. భార‌త్‌లో జ‌నాభా ఎక్కువ అని, ఇంత జ‌సాంద్ర‌క‌లిగిన దేశంలోనే వైర‌స్‌కు భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని, గ‌తంలో భార‌త్ ఇలాంటి రెండు మ‌హోప‌ద్ర‌వాల‌ను ఎద‌ర్కొన్న‌ద‌ని,త‌ట్టు, పోలియో నివార‌ణ‌లో భార‌త్ విజ‌యం సాధించింద‌ని, ఇప్పుడు కూడా క‌రోనాను ఎదుర్కొనే స‌త్తా భార‌త్‌కు ఉంద‌ని ర్యాన్ తెలిపారు.మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు సుల‌భ‌త‌ర‌మైన ఉపాయాలు ఏవీ లేవ‌ని,ఇండియా వంటి దేశాలే మార్గాన్ని చూపాల‌ని, వాళ్ల‌కు గ‌అనుభవం ఉన్న దృష్ట్యా.. ఇది ఆయా దేశాల‌కు సాధ్య‌మే అని డ‌బ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ డైర‌క్ట‌ర్ అన్నారు.  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స్వీయ ప‌రిశుభ్ర‌పాటించాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న‌ది

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos