నేడు మెహబూబా కుమార్తె పిటిషన్‌ విచారణ

నేడు  మెహబూబా కుమార్తె పిటిషన్‌ విచారణ

న్యూఢిల్లి : తన తల్లి జమ్ము-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ని కలిసేందుకు అనుమతివ్వాలని ఇల్తిజా జావేద్ చేసిన వినతిపై గురువారం అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఎ బాబ్డే, జస్టిస్ ఎస్ఎ నజీర్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినపుడు తన తల్లిని అరెస్టు చేశారని ఇల్తిజా పేర్కొంది. తన తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళనగా ఉందని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos