నలుగురు హాకీ ఆటగాళ్ల దారుణ మరణం

నలుగురు హాకీ ఆటగాళ్ల  దారుణ మరణం

భోపాల్‌: హోంషంగాబాద్ పట్టణానికి సమీపంలోని  రైసల్ పూర్ గ్రామ వద్ద  సోమవారం ఉదయం సంభవించిన  రోడ్డు ప్రమాదంలో నలుగురు జాతీయ హాకీ క్రీడాకారులు మృతి చెందారు. క్షతగాత్రులైన మరో ముగ్గురు క్రీడాకారుల్ని  చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారి పరి స్థితీ విషమంగా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రమాదం సంభవించినపుడు కారు వేగంతో ప్రయాణించినట్లు అంచనా. మరిన్ని వివరాలు తెలి యాల్సివుంది. ధ్యాన్ చంద్ హాకీ పోటీల్లో పాల్గొనేందుకు ఇటార్సీకి వెళుతున్నపుడు ఈ ప్రమాదం సంభవించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos