హైదరా బాదు: త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట రచయిత తర్వాతే దర్శకుడు. రచనపైనే మక్కువ. తను తెరకు ఎక్కించనున్న హిరణ్య కశిప చిత్రానికీ సంభాషణలు రాయాలని త్రివిక్రమ్ ని దర్శకుడు గుణశేఖర్ కోరినట్లు సమాచారం. సానుకూల స్పందన లభిస్తుందని వున్నాయని సమా చారం.