రెండు హెల్మెట్లు కొంటేనే బైక్‌ రిజిస్ట్రేషన్‌

రెండు హెల్మెట్లు కొంటేనే బైక్‌ రిజిస్ట్రేషన్‌

భోపాల్: ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం వినూత్న చర్య చేపట్టింది. ఇక పై ఐఎస్‌ఐ మార్కుహెల్మెట్లు రెండింటి
కొన్న వారికే బండిని అమ్మాలని విక్రేతల్ని ఆదేశించింది. హెల్మెట్లు కొన్న రశీదు చూపిన వారికే బండి రిజిస్ట్రేషన్‌ చేయాలని రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసామని రవాణా కమిషనర్‌ శైలేంద్ర శ్రీ వాత్సవ తెలిపారు. ‘బండి నడిపేవారు, వారి వెనుకాల కూర్చునే వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్తర్వులు తీసుకొచ్చామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos