దండిగా లాభాలు

దండిగా లాభాలు

ముంబై : గురువారం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్ని గడించాయి. సెన్సెక్స్ 307 పాయింట్లు పెరిగి 34,287కి, నిఫ్టీ 113 పాయంట్లు లాభపడి 10,142 వద్ద ఆగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (7.90%), టాటా స్టీల్ (6.00%), బజాజ్ ఫైనాన్స్ (3.44%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (3.14%), ఎన్టీపీసీ (3.00%) దండిగా లాభాల్ని పొందాయి. టీసీఎస్ (-2.19%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.56%), బజాజ్ ఆటో (-1.39%), ఇన్ఫోసిస్ (-0.57%), నెస్లే ఇండియా (-0.56%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos