హస్తవాసుల విహార యాత్ర

హస్తవాసుల విహార యాత్ర

జైపూర్: మహారాష్ట్ర రాజకీయం వేడెక్కింది. అయితే ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రాజస్థాన్ చారిత్రాత్మక ప్రదేశాలు సందర్శిస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. ఫిరాయింపుల్ని అడ్డుకునేందుకు 40 మంది ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్కు తరలించింది. జోధ్పూర్, పుష్కర్ ఉత్సవం, ప్రముఖ అజ్మేర్ దర్గాను సందర్శించి ఆది వారం ఇక్కడకు వచ్చారు.. ఈ రోజు సాయం త్రానికి ప్రభుత్వం ఏర్పాటుపై ఓ స్పష్టత రానుండడంతో వారంతా మధ్నాహ్నం లేక సాయంత్రం మహారాష్ట్రకు పయనం కాను న్నారు. వీరి వెంట పార్టీ ప్రముఖ నేతలు, మల్లికార్జున ఖర్గే, అశోక్ చవాన్, అవినాశ్ పాండే ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos