నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేసిన మాజీమంత్రి బాలకృష్ణారెడ్డి


హొసూరు : మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి 5 వేల కుటుంబాలకు ఉచితంగా కూరగాయలను పంపిణీ చేశారు. కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లలేక ఇళ్లకు పరిమితమైయ్యారు. గత రెండురోజులుగా హోసూరు పట్టణంలోని వివిధ ప్రాంతాలలోని కాక బాగలూరు ప్రాంతంలో కలిపి సుమారు 5 వేల కుటుంబాలకు మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి నిత్యావసర వస్తువులను పంచిపెట్టారు.ఈ సందర్భంగా ఎడిఎంకె పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos