నృత్య‌ గోపాల్ ‌దాస్‌కు క‌రోనా

నృత్య‌ గోపాల్ ‌దాస్‌కు క‌రోనా

మథుర : అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్కు కరోనా సోకినట్లు గుర్తించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే డాక్టర్ త్రెహన్తో ఫోన్లో మాట్లాడారు.నృత్య గోపాల్ దాస్కు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని జిల్లాధికారి, వైద్యులను ఆదేశించారు. నృత్య గోపాల్ దాస్ శ్రీ కృష్ణ జన్మదినోత్సవానికి మధురకు వెళ్లి వచ్చిన తరువాత అతనిలో అనారోగ్య లక్షణాలు కనిపించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos