దేశాన్ని దేవుడే కాపాడాలి

దేశాన్ని దేవుడే కాపాడాలి

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను కాపాడగలిగింది ఇక ఆ దేవుడు మాత్రమేనని ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం మంగళ వారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. జాతీయ స్థులోత్పత్తి గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపకరించవని సోమవారం లోక్ సభలో భాజపా నిశికాంత్ దూబే వ్యాఖ్యానించటం తెలిసిందే. 1934కి ముందు ఏ జీడీపీ గణాంకాలు ఉన్నాయని ప్రశ్నించారు. దిగు మతి సుంకాలను పెంచడం, వ్యక్తిగత పన్నుల్ని తగ్గించటాన్ని చిదంబరం గతంలోనే వ్యతిరే కిం చారు.భాజపా ఆర్థిక సంస్కర ణల్ని చేపట్టటం లేదనీ విమర్శించారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ నాలుగు శాతానికి కూలిపోవటం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos