మేకలకు జరిమానా

మేకలకు జరిమానా

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో మేకల గుంపునకు అధికారులు రూ.500 జరిమానా విధించి చరిత్ర సృష్టించారు.పచ్చదనాన్ని పెంచేందుకు చిలుకూరు ఆలయం వద్ద హరితహారం మొక్కలను నాటారు. మేకలు ఈ మొక్కల్లో కొన్నంటిని తినేశాయి. దీంతో పంచాయతీ కార్యదర్శి మేకలపై రూ.500 జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని చెల్లించాలని మేకల యజమానిని ఆదేశించారు.ఇది సామాజిక మాద్యమాల్లో సంచలనమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos