హోసూరులో మేకకు అయిదు పిల్లలు

హోసూరులో మేకకు అయిదు పిల్లలు

హోసూరు : ఇక్కడికి సమీపంలో ఓ మేక అయిదు పిల్లలను ఈనింది. కృష్ణగిరి జిల్లా నాట్రాంపాళ్యం పంచాయితీ అత్తిమరత్తూరు గ్రామానికి చెందిన సెల్వం వద్ద 25 మేకలు ఉన్నాయి. అందులో ఓ మేక శనివారం అయిదు పిల్లలను ఈనింది. మేక సాధారణంగా ఒకటి లేదా రెండు పిల్లలను ఈ నుతుందని, ఇప్పుడు తన మందలోని మేక అయిదు పిల్లలకు తల్లి కావడం తనకు సంతోషంగా ఉందని సెల్వం ఆనందం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos